‘జిగర్తండా’ చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రకటనను కార్తీక్ సుబ్బరాజు ఎక్స్ వేదికగా ప్రకటించారు. సూర్య 44 రానున్న ఈ ప్రాజెక్ట్ సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.