పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్
ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో త్వరితగతిన కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్…