ప్రజాశక్తి – నరసాపురం               ఆర్‌టిసి బస్సు అంటే మనందరికీ గుర్తుకొచ్చేది డ్రైవర్‌

  • Home
  • ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : డిఎస్‌పి

ప్రజాశక్తి - నరసాపురం               ఆర్‌టిసి బస్సు అంటే మనందరికీ గుర్తుకొచ్చేది డ్రైవర్‌

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : డిఎస్‌పి

Apr 29,2024 | 23:23

ప్రజాశక్తి – నరసాపురం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చని డిఎస్‌పి జి.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక వైఎన్‌ కళాశాలలో పోలీసు డిపార్ట్‌మెంట్‌ వారి…

దేశంలో పెరిగిన నిరుద్యోగ సమస్య

Apr 23,2024 | 22:22

ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ ప్రజాశక్తి – నరసాపురం దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌…

లాభాల బాటలో నరసాపురం సొసైటీ

Apr 4,2024 | 23:31

ప్రజాశక్తి – నరసాపురం నరసాపురం కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ 2023-24 సంవత్సరానికి మరింత లాభాలను ఆర్జించిందని సొసైటీ ఛైర్మన్‌ హేమకుమార్‌ తెలిపారు. నరసాపురం కో-ఆపరేటివ్‌ అర్బన్‌ సొసైటీ…

ఆర్‌టిసి కార్గోలో కుంభకోణం

Apr 3,2024 | 22:47

నరసాపురం పాయింట్‌లో అవినీతికి పాల్పడిన ఉద్యోగి ఆడిట్‌లో గుర్తించిన అధికారులు ప్రజాశక్తి – నరసాపురం నరసాపురం ఆర్‌టిసి డిపోలోని కార్గో పాయింట్‌లో ఉద్యోగి అవినీతి పాల్పడ్డారని పెద్దఎత్తున…

ముమ్మరంగా తనిఖీలు

Mar 29,2024 | 21:55

ప్రజాశక్తి – నరసాపురం నిబంధనలకు విరుద్ధంగా బిల్లు లేకుండా నగదు, బంగారం తరలిస్తే చర్యలు తీసుకుంటామని పట్టణ ఎస్‌ఐ ఎం.సత్యనారాయణరాజు అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్‌…

తీర ప్రాంతం అభివృద్ధికి కృషి

Mar 29,2024 | 21:54

ప్రజాశక్తి – నరసాపురం వైసిపి మళ్లీ అధికారంలోకొస్తే తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని వేములదీవి…

స్వతంత్ర అభ్యర్థిగా గుత్తా లక్ష్మీఫణి

Mar 30,2024 | 11:15

ఆత్మగౌరవం, స్థానికత నినాదంతో బరిలోకి ఆమె అనుచరులు ప్రకటన ప్రజాశక్తి – నరసాపురం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గుత్తా (రావూరి) లక్ష్మీఫణి…

‘పది’ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం

Mar 18,2024 | 22:45

ప్రజాశక్తి – నరసాపురం పది పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని ఎంఇఒ పి.పుష్పరాజ్యం తెలిపారు. సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు మండలంలోని పరీక్షా కేంద్రాల్లో 1894 మంది విద్యార్థులకు…

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి

Mar 18,2024 | 22:44

పలుచోట్ల పోలీసుల కవాతు ప్రజాశక్తి – నరసాపురం సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతిఒక్కరూ సహకరించాలని నరసాపురం డిఎస్‌పి జి.శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని పీచుపాలెం నుంచి…