విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
ప్రజాశక్తి-గొలుగొండ:విద్యార్ధులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యనభ్యసిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు అన్నారు. మండలంలోని చీడిగుమ్మల హైస్కూల్లో శనివారం పేర్వెల్ ఘనంగా నిర్వహించారు.…