ఘనంగా డియెన్ బీన్ ఫు పోరాట 70వ వార్షికోత్సవాలు May 9,2024 | 07:17 హనోయి: మే 7 వియత్నాంలోని డియెన్ బీన్ ఫులో జరిగిన డియెన్ బీన్ ఫు పోరాటం విజయాన్ని స్మరించుకునే రోజు. ఫ్రెంచ్ వలసవాద సైన్యం వియత్నామీ పోరాట…
జనసేన నేతలతో హరిప్రసాద్ భేటి Jun 11,2024 | 19:07 చిత్తూరు జిల్లా జనసేన నేతలతో మాట్లాడుతున్న హరిప్రసాద్ జనసేన నేతలతో హరిప్రసాద్ భేటి ప్రజాశక్తి – లింగసముద్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి…
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విశిష్ట అతిథిగా చిరంజీవి Jun 11,2024 | 19:05 ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరుకావాలని కోరుతూ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ప్రత్యేక విమానంలో…
పలు గ్రామల్లో పోలీసు కవాతు Jun 11,2024 | 18:59 కవాతు నిర్వహిస్తున్న పోలీసులు కవాతు నిర్వహిస్తున్న పోలీసులు ప్రజాశక్తి-నెల్లూరు : ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా చేసుకోని…
‘అపోలో’లో అరుదైన శస్త్ర చికిత్స Jun 11,2024 | 18:55 వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు ‘అపోలో’లో అరుదైన శస్త్ర చికిత్స ప్రజాశక్తి-నెల్లూరుక్లిష్టతరమైన ఆపరేషన్లకు నెల్లూరు అపోలో హాస్పిటల్ కేరాఫ్ గా నిలుస్తోంది. ఇతర దేశాలకు సైతం ధీటుగా అధునాతన…
పిహెచ్సిలో డిఎంహెచ్ఒ తనిఖీ Jun 11,2024 | 18:52 తనిఖీ చేస్తున్న దృశ్యం పిహెచ్సిలో డిఎంహెచ్ఒ తనిఖీ ప్రజాశక్తి-నెల్లూరుఇందుకూరుపేట మండలం జగదేవి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య గారు…
జీవో 117 రద్దుచేసి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి Jun 11,2024 | 18:47 యూత్ ఎడ్యుకేషన్ ఎప్లారుమెంట్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు, హిందీసేవాసదన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి షేక్ గైబువల్లి ఎన్నికల సమయంలో హామీలో భాగంగా ముఖ్యమంత్రి హోదాలో డిఎస్సీ…
ఎంపీగానే కొనసాగుతా : అఖిలేష్ యాదవ్ Jun 11,2024 | 18:09 లక్నో : సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యే పదవిని వదులుకుని, ఎంపీగానే కొనసాగుతానని ప్రకటించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ కన్నౌజ్…
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ Jun 11,2024 | 18:00 న్యూఢిల్లీ : నీటి కటకట, తీవ్రమైన వడగాల్పులతో ఉక్కిరిబిక్కిఅవుతున్న దేశ రాజధాని ఢిల్లీకి మరో సంక్షోభం ఎదురైంది. మంగళవారం మధ్యాహ్నం నుండి పలు ప్రాంతాల్లో విద్యుత్…
రూ.10 కోట్లతో బయోమెథనేషన్ ప్లాంట్ Jun 11,2024 | 17:43 పనుల వేగవంతానికి చర్యలు కమిషనర్ జే.వెంకటరావు ప్రజాశక్తి కాకినాడ: తడి చెత్త నుంచి సీఎన్జీ గ్యాస్ను ఉత్పత్తిచేసే బయోమెథనేషన్ ప్లాంట్ నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుందని కాకినాడ…