రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరిస్తున్నారు- తమిళనాడు గవర్నర్పై సుప్రీం ఆగ్రహం
పొన్ముడిపై 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశం న్యూఢిల్లీ : తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి రాజ్యాంగానికి అతీతుడిగా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.…