నేటి నుంచి గ్రూప్-4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్..
హైదరాబాద్: నేటి నుంచి గ్రూప్-4 మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లిలోని టిజిపిఎస్సి కార్యాలయంలో ఆగస్టు…