militants

  • Home
  • భద్రతాదళాల చెక్‌పోస్ట్‌పై దాడి .. ముగ్గురి మృతదేహాలు లభ్యం

militants

భద్రతాదళాల చెక్‌పోస్ట్‌పై దాడి .. ముగ్గురి మృతదేహాలు లభ్యం

Jan 24,2024 | 16:15

ఇస్లామాబాద్‌ :    పాకిస్థాన్‌ ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రాంతంలోని భద్రతా దళాల చెక్‌పోస్ట్‌పై గుర్తుతెలియని ఉగ్రవాదుల దాడిలో మరణించిన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు బుధవారం…

జెకెలో మిలిటెంట్‌ సహచరుడు అరెస్ట్‌

Dec 28,2023 | 14:50

శ్రీనగర్‌  :    జమ్ముకాశ్మీర్‌ బారాముల్లా జిల్లాలో లష్కరే తొయిబా (ఎల్‌ఇటి)కి చెందిన ‘మిలిటెంట్‌ సహచరుడు’ని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి…

ఉగ్రవాదుల కాల్పుల్లో రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి మృతి 

Dec 24,2023 | 16:32

  శ్రీనగర్‌  :     మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్న రిటైర్డ్‌ పోలీస్‌ అధికారిపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జమ్ముకాశ్మీర్‌లోని బారాముల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది.…

బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు.. ఇద్దరు సైనికులు సహా తొమ్మిది మంది మృతి 

Dec 3,2023 | 13:32

ఇస్లామాబాద్‌ :   ఉత్తర పాకిస్థాన్‌లో ఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఇద్దరు సైనికులు సహా తొమ్మిది మంది మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో…