ops

  • Home
  • ఒపిఎస్‌ అమలుచేయకుంటే మే 1 నుంచి రైళ్ల బంద్‌ : రైల్వే యూనియన్ల ఐక్యవేదిక హెచ్చరిక

ops

ఒపిఎస్‌ అమలుచేయకుంటే మే 1 నుంచి రైళ్ల బంద్‌ : రైల్వే యూనియన్ల ఐక్యవేదిక హెచ్చరిక

Mar 2,2024 | 08:34

న్యూఢిల్లీ : పాత పెన్షన్‌ పథకం (ఒపిఎస్‌)ను పునరుద్ధరించకపోతే మే 1 నుంచి అన్ని రైళ్ల సర్వీసులనూ నిలిపివేస్తామని వివిధ రైల్వే ఉద్యోగుల, కార్మికుల సంఘాల ఐక్య…

సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడ

Feb 18,2024 | 09:59

రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు బకాయిలు, ఒపిఎస్‌ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయల ఆందోళన ప్రజాశక్తి- యంత్రాంగం : ఉద్యోగ, ఉపాధ్యాయలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జెఎసి…

”ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌”పై కొనసాగుతున్న నిర్బంధం

Feb 17,2024 | 14:53

ప్రజాశక్తి-యంత్రాంగం : విజయవాడలో ఆదివారం(ఫిబ్రవరి 18) జరగబోయే ”ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌” ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం నిర్బంధాన్ని కొనసాగిస్తుంది. ధర్నాకు వెళ్లవద్దంటూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులకు,…

ఉపాధ్యాయులు, ఉద్యోగులకు నోటీసులు

Feb 17,2024 | 08:36

‘ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌’ ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం నిర్బంధం ప్రజాశక్తి- యంత్రాంగం : విజయవాడలో ఈ నెల 18న జరగ బోయే ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ ధర్నాను…

పాత పెన్షన్ పునరుద్ధరణ రాజకీయ ఎజెండా కావాలి : యుటిఎఫ్

Feb 4,2024 | 17:02

ఓట్ ఫర్ ఓపిఎస్ పోస్టర్ ఆవిష్కరించిన యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు  ప్రజాశక్తి-కాకినాడ : ఓట్ ఫర్ ఓపిఎస్ అంటూ పాత పెన్షన్ పునరుద్ధరణ రాజకీయ…

ఒపిఎస్‌ ఇచ్చే వారికే ఓటు

Jan 29,2024 | 09:55

అన్ని పార్టీలూ మ్యానిఫెస్టోలో పెట్టాలి ఒకటి నుండి ప్రత్యక్ష కార్యాచరణ రాజమహేంద్రవరంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన భారీ సభ పిలుపు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ఉద్యోగులకు…

ఒపిఎస్‌ను పునరుద్ధరించాల్సిందే

Jan 29,2024 | 07:40

-యుటిఎఫ్‌ సభలో వక్తల డిమాండ్‌ -ఫిబ్రవరి ఒకటి నుంచి ఉద్యమ కార్యాచరణ -ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:ఒపిఎస్‌ను అమలు చేయాల్సిందేనని పలువురు…