over

  • Home
  • రూ.వెయ్యి కోసం స్నేహితుల మధ్య తగాదా.. ఒకరు మృతి

over

రూ.వెయ్యి కోసం స్నేహితుల మధ్య తగాదా.. ఒకరు మృతి

Jan 6,2025 | 22:48

ప్రజాశక్తి – పూసపాటిరేగ (విజయనగరం జిల్లా) : వెయ్యి రూపాయల కోసం ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం చివరికి హత్యకు దారితీసింది. ఈ సంఘటన విజయనగరం…

ముగిసిన ప్రాజెక్ట్‌ కమిటీ ఎన్నికలు

Dec 21,2024 | 14:50

ప్రజాశక్తి-తెనాలి రూరల్‌ (గుంటూరు) : సాగునీటి సంఘాల ప్రాజెక్టు కమిటి ఎన్నికలు నేటితో ముగిశాయి. బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలోని కూచిపూడి జలవనరుల శాఖ కార్యాలయంలో శనివారం…

అదానీ గంగవరం పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

Nov 27,2024 | 22:20

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అప్పగించాలి : సిపిఎం ప్రజాశక్తి -గాజువాక (విశాఖపట్నం) : అదానీ గంగవరం పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అప్పజెప్పాలని విశాఖపట్నం గాజువాకలోని…

ముగిసిన టెట్‌.. 23న ప్రాథమిక ‘కీ’

Oct 21,2024 | 22:14

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) సోమవారంతో ముగిసింది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలకు సుమారు 4 లక్షల మంది…

ముగిసిన రొట్టెల పండుగ

Jul 21,2024 | 23:00

ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి :నెల్లూరులో బారా షాహీద్‌ రొట్టెల పండుగ ఆదివారంతో ముగిసింది. చివరి రోజుకూడా భారీగా జనం తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుని షహీదులను…

దేశంలో బిజెపి ప్రసారాలు సమాప్తం

Apr 8,2024 | 00:30

– గుజరాత్‌ డాక్యుమెంటరీ నేపథ్యంలో కేంద్రం వేధింపులు – ఐటి సోదాలు, వేధింపుల నేపథ్యంలో అసాధారణ నిర్ణయం – ‘కలెక్టివ్‌ న్యూస్‌రూమ్‌’కు ప్రసార లైసెన్సులు న్యూఢిల్లీ :…

మద్యం కేసులో కవితకు ఈడి కస్టడీ పొడిగింపు

Mar 24,2024 | 08:13

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణం, మనీలాండరింగ్‌ కేసుల్లో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) కస్టడీని మరో…

కెవి రత్నంకు కన్నీటి వీడ్కోలు – ముగిసిన అంత్యక్రియలు

Mar 21,2024 | 23:17

ప్రజాశక్తి- నెల్లూరు:ప్రముఖ విద్యావేత్త కెవి రత్నంకు కన్నీటి వీడ్కోలు పలికారు. నెల్లూరులోని ముత్తకూరు గేట్‌ సమీపంలోని ఆయన అతిథి గృహం నుంచి ముత్తుకూరు మండలం పిడాతపోలూరు గ్రామం…

అస్సాంలో 1200కు పైగా మదర్సాల మూసివేత

Dec 15,2023 | 10:44

‘మిడిల్‌ ఇంగ్లీష్‌ స్కూల్స్‌’గా మార్చిన బిజెపి ప్రభుత్వం గౌహతి : అస్సాంలోని హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం 1,281 మదర్సాలను మూసివేసి, వాటిని ‘మిడిల్‌ ఇంగ్లీష్‌…