కొడంగల్ నియోజకవర్గంలో మొరాయిస్తున్న ఈవీఎం.. నిలిచిపోయిన పోలింగ్ Nov 30,2023 | 15:00 కొడంగల్: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు అధికారులను టెన్షన్ పెడుతోంది. తాజాగా కొడంగల్ నియోజకవర్గంలో ఓ ఈవీఎం మొరాయించడంతో…
Rahul : అదానీ, అంబాలనీకు మేలు చేసేందుకు పరమాత్మ మోడీని పంపారు : రాహుల్ May 28,2024 | 16:25 లక్నో : దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆ పరమాత్మే తనను పంపారని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.…
డేరా బాబా నిర్దోషి : హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు May 28,2024 | 16:10 చంఢగీఢ్ : గుర్మీత్ రాం రహీం సింగ్ (డేరా బాబా)కు భారీ ఊరట లభించింది. ఓ మాజీ అధికారి హత్య కేసులో డేరాబాబాను నిర్దోషిగా హర్యానా కోర్టు…
కౌంటింగ్కు కౌంట్డౌన్ May 28,2024 | 16:05 ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి కౌంటింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. ఏప్రిల్ 13న సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం విధితమే. దేశ వ్యాప్తంగా ఏడు దశలలో జరుగుతున్న ఎన్నికల…
రాజులోవ మృతికి పలువురి సంతాపం May 28,2024 | 16:03 ప్రజాశక్తి – నిడదవోలు, కోరుకొండ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులోవ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నిడదవోలులో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో పలుచోట్ల సంతాప…
తప్పిదాలు లేకుండా కౌంటింగ్ May 28,2024 | 16:01 సిబ్బందికి కలెక్టర్ సూచన ప్రజాశక్తి – రాజమహేంద్రవరం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి ఎలాంటి తప్పిదాలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందికి కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత సూచించారు.…
ఢిల్లీ పిల్లల ఆసుప్రతిలో అగ్నిప్రమాదం : ఏడుగురు శిశువులు మృతి May 28,2024 | 15:35 – లైసెన్స్ లేకుండానే మూడు ఆసుపత్రుల నిర్వహణ న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వివేక్ విహార్ ఏరియాలోని బేబీకేర్ న్యూబోర్న్స్ హాస్పిటల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం…
ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్..! May 28,2024 | 15:19 తెలంగాణ : హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాసేపట్లో ప్రజా భవన్ పేలిపోతుందంటూ … పోలీస్ కంట్రోల్ రూమ్కు మంగళవారం ఓ…
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ May 28,2024 | 15:19 అమరావతి : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎపి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవిఎం ధ్వంసం కేసులో బెయిల్ మంజూరైన తర్వాత నమోదైన కేసుల్లో…
ఫోన్ ట్యాపింగ్ పై వారు సిబిఐ విచారణ కోరరా ? : రేవంత్ రెడ్డి May 28,2024 | 14:50 తెలంగాణ : అన్నింటికీ సిబిఐ అనే కెటిఆర్, హరీశ్.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాత్రం సిబిఐ విచారణ కోరరా ? అని సిఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలోని…