అంతర్జాతీయ కోర్టులో నేడు వాదనలు వినిపించనున్న ఇజ్రాయిల్
జెనీవా : పాలస్తీనియులపై చేపడుతున్న నరమేథంపై ఐరాస అత్యున్నత న్యాయస్థానం (ఐసిజె)లో ఇజ్రాయిల్ శుక్రవారం వాదనలు వినిపించనుంది. పాలస్తీనీయులను తుడిచిపెట్టే లక్ష్యంతోనే ఇజ్రాయిల్ మారణకాండ చేపట్టిందని…