ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) : కుప్పం పర్యటనలో భాగంగా బెంగుళూరు విమానాశ్రయానికి విచ్చేసిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును టిడిపి నేత ఘంటా నరహరి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.