ఎండీఎంకె ఎంపీ గణేష్ మూర్తి మృతి

Mar 28,2024 09:17 #AIADMK, #Tamil Nadu

తమిళనాడు : టికెట్ దక్కపోవడంతో పురుగుల మందు తాగిన తమిళనాడు ఎండీఎంకె నేత, ఎంపీ గణేష్ మూర్తి గురువారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2019 డిఎంకె డీఎంకే పార్టీ నుంచి గెలిచి ఎండీఎంకెలోకి మారిన గణేష్ మూర్తి తనకు టికెట్ దక్కకపోవడంతో మనస్థాపం చెంది ఆదివారం పురుగుల మందు తాగారు. గత మూడు రోజులుగా ఆసుపత్రిలో శిక్షణ పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు.

 

➡️