Tamil Nadu

  • Home
  • Hindi: మరో భాషా యుద్ధమే : ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్  

Tamil Nadu

Hindi: మరో భాషా యుద్ధమే : ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్  

Feb 19,2025 | 10:17

తమిళనాడు: “ఫాసిస్ట్ బిజెపి ప్రభుత్వం” తమిళుల మనోభావాలను వినడానికి నిరాకరిస్తే తమిళనాడు మరో “భాషా యుద్ధం” ప్రారంభించడానికి వెనుకాడదని డిఎంకె యువజన విభాగం నాయకుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి…

పోరాటాల మేదోమథనానికి విరాళాలతో ప్రజల అండ

Feb 18,2025 | 23:55

సిపిఎం అఖిలభారత మహాసభకు సిద్ధమౌతున్న తమిళనాడు ప్రజాశక్తి- చెన్నై : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 24వ అఖిలభారత మహాసభకు తమిళనాడు వ్యాప్తంగా ప్రజానీకం నుండి సానుకూల…

బుల్లెట్‌ బండి తోలాడని చేతులు నరికేశారు..

Feb 15,2025 | 07:11

వాళ్లు అందరిలాంటివాళ్లేనని ఈ సమాజం ఎప్పుడు గుర్తిస్తుంది! కులం పేరుతో ధూషించడం, దాడి చేయడం, ప్రాణాలు తీయడం ఎప్పుడు ఆపుతుంది! ఎప్పటినుండో ఇల్లు, స్కూలు, కాలేజీ, యూనివర్శిటీ…

ఉన్నత విద్యా సంస్థల జిఇఆర్‌లో తమిళనాడు, హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, కేరళ టాప్‌

Feb 11,2025 | 09:16

న్యూఢిల్లీ : ఉన్నత విద్యా సంస్థల్లో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జిఇఆర్‌)లో 2021-22 సంవత్సరానికి గాను తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కేరళ ఉత్తమ ప్రదర్శన కనబర్చాయి.…

శ్రీలంక నేవీ అదుపులో 14 మంది తమిళనాడు మత్స్యకారులు

Feb 9,2025 | 18:04

చెన్నై :  తమిళనాడుకు చెందిన 14 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది. రెండు బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్‌ అధికారులు తెలిపారు. రామనాథపురం…

MK Stalin: తమిళనాడుపై కేంద్రం ‘ఓపెన్‌ బ్లాక్‌మెయిల్‌’

Feb 9,2025 | 21:27

చెన్నై : జాతీయ విద్యా విధానాన్ని(ఎన్‌ఈపీ) వ్యతిరేకించినందుకు మోడీ ప్రభుత్వం తమ రాష్ట్రంపై ‘ఓపెన్‌ బ్లాక్‌మెయిల్‌’, నిర్బంధం, రాజకీయ ప్రతీకారానికి దిగిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆగ్రహం…

పెండింగ్‌ బిల్లుల ఆమోదానికి మూడేళ్లేందుకు?

Feb 6,2025 | 23:20

 తమిళనాడు గవర్నర్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నిలిపివేయడంపై మండిపడింది.…

తమిళనాడు చేరుకున్న శ్రీలంక జైలు నుండి విడుదలైన మత్స్యకారులు

Jan 30,2025 | 12:54

చెన్నై :   శ్రీలంక జైలు నుండి విడుదలైన ఆరుగురు మత్స్యకారులు తమిళనాడు చేరుకున్నారు. వారు తమిళనాడులోని రామేశ్వరానికి చేరుకున్నారని చెన్నై విమానాశ్రయ అధికారి గురువారం ఓ ప్రకటనలో…