న్యూఢిల్లీ : తమ పార్టీకి చెందిన పలు బ్యాంకఁ ఖాతాలను ఆదాయపన్ను శాఖ స్తంభింపచేసినట్లు కాంగ్రెస్ శుక్రవారం పేర్కొంది. వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతా కూడా ఉందఁ తెలిపారు. అయితే ఆదాయపుపన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లో అప్పీలేట్ చేయడంతో గంట తర్వాత ఉపశమనం లభించింది. వచ్చే వారం తుది విచారణ వరకఁ ఖాతాలను పునరుద్ధరించనున్నట్లు ఐటి శాఖ వెల్లడించింది. తమ బ్యాంకఁ ఖాతాల్లో రూ.115 కోట్ల నగదు ఉండేలా చూడాలఁ పార్టీ ఆదేశించినట్లు కాంగ్రెస్ పేర్కొంది. ఐటి అధికారుల నుండి వచ్చిన ఆదేశాలకఁ అనుగుణంగా రూ.115 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు పార్టీ తెలిపింది.