ప్రజాశక్తి-యంత్రాంగం : విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర ధర్నా చేస్తున్న ఆశా కార్యకర్తలను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం వేతనం ఇవ్వాలని గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 36గంటల దీక్షలను చేపట్టారు. దీనికి కొనసాగింపుగా శుక్రవారం కూడా ఆశా కార్యకర్తలు నిరసన దీక్షలో పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలక్టరేట్ ను ముట్టడి చేసిన ఆశా కార్యకర్తలు
ఏలూరు జిల్లాలో 36 గంటల దీక్ష అనంతరం కలెక్టర్ ముట్టడి చేసిన ఆశా వర్కర్లు
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించగా
నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశాల దీక్ష