Protest

  • Home
  • భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి

Protest

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి

Apr 19,2025 | 12:12

25న కలెక్టరేట్‌ వద్ద ధర్నా ప్రజాశక్తి ఆత్మకూరు (అనంతపురం) : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి డిమాండ్‌ చేస్తూ 25న కలెక్టరేట్‌ వద్ద జరిగే…

డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలి..  నెల్లూరులో నిరసన

Apr 16,2025 | 22:00

ప్రజాశక్తి-నెల్లూరు : తక్షణమే డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నెల్లూరు విఆర్‌సి సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆందోళనను భగం…

నల్లబర్లీని కొనుగోలు చేయాలని రాస్తారోకో

Apr 15,2025 | 20:40

ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల జిల్లా) : గిట్టుబాటు ధర కల్పించి నల్లబర్లీ పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం బాపట్ల జిల్లా వ్యాప్తంగా రైతులు రాస్తారోకో నిర్వహించారు.…

పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి

Apr 15,2025 | 20:38

బకాయి వేతనాలు చెల్లించాలని కలెక్టరేట్‌ వద్ద ఉపాధి కార్మికుల ధర్నా ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌ : పనుల వద్ద చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం, మెడికల్‌…

స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటాం

Apr 12,2025 | 21:54

పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించడమేకాక లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను పోరాటాలతో…

Parliament : ట్రంప్‌ టారిఫ్‌లపై కాంగ్రెస్‌ ఎంపిల నిరసన

Apr 4,2025 | 12:38

న్యూఢిల్లీ :   ట్రంప్‌ టారిఫ్‌లపై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎంపిలు శుక్రవారం నిరసన చేపట్టారు. పార్లమెంట్‌ ప్రాంగణంలోని మకర్‌ ద్వార్‌ సమీపంలో వారు నిరసన తెలిపారు. భారతీయ…

Waqf Amendment Bill : పార్లమెంట్‌ ఎదుట కాంగ్రెస్‌ ఎంపి ఆందోళన

Apr 2,2025 | 11:45

న్యూఢిల్లీ :   వక్ఫ్‌ సవరణ బిల్లుని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఎంపి ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హి బుధవారం పార్లమెంట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. నల్లని దుస్తులతో ఆందోళన చేపట్టడంతో పాటు…

‘క్రెబ్స్‌’ అక్రమ లే ఆఫ్‌పై కార్మికుల నిరసన

Mar 29,2025 | 22:30

ప్రజాశక్తి – కశింకోట (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని క్రెబ్స్‌ బయో కెమికల్స్‌ అండ్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ ప్రకటించిన అక్రమ లే ఆఫ్‌ను ఎత్తేయాలంటూ…

Waqf bill : నల్లటి బ్యాండ్లతో నిరసనకు పిలుపునిచ్చిన ముస్లిం బోర్డు

Mar 28,2025 | 11:55

న్యూఢిల్లీ :  వక్ఫ్‌ సవరణ బిల్లు 2024కి నిరసనగా రంజాన్‌ చివరి శుక్రవారం అల్విదా జుమా నాడు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు చేతికి నల్లటి బ్యాండ్లు ధరించాలని…