విరుపాపురం గ్రామంలో కేంద్ర కరువు బృందం పర్యటన

central drought team visit in kurnool

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : కర్నూల్ జిల్లా ఆదోని మండలం పరిధిలో విరుపాపురం గ్రామంలో మిరప, టమోటా పంట పొలాలను పరిశీలించి, అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కరువు బృందం సభ్యులు నీతి అయోగ్ సీనియర్ రీసర్చ్ ఆఫీసర్ అనురాధ బట్నా, జలశక్తి మంత్రిత్వ శాఖ తాగునీరు, పారిశుధ్య విభాగం అసిస్టెంట్ అడ్వైజర్ సంతోష్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్ సెక్రెటరీ సంగీత్ కుమార్, జెడిఎ వరలక్ష్మి, పిడి అమర్నాథ్ రెడ్డి, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు.

➡️