Michaung Cyclone

  • Home
  • నిండా మునిగాం..

Michaung Cyclone

నిండా మునిగాం..

Dec 14,2023 | 08:35

తేరుకోలేని దెబ్బ తగిలింది… ఆదుకోండి కేంద్ర బృందం వద్ద రైతుల ఏకరువు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హడావిడిగా పర్యటన ప్రజాశక్తి- కృష్ణాప్రతినిధి, అమర్తలూరు (బాపట్ల జిల్లా) :…

నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : సిపిఎం నేత మంతెన సీతారాం

Dec 13,2023 | 17:51

ప్రజాశక్తి-ప్రకాశం : తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. సిపిఎం ప్రకాశం జిల్లా ప్లీనం…

విరుపాపురం గ్రామంలో కేంద్ర కరువు బృందం పర్యటన

Dec 13,2023 | 22:16

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : కర్నూల్ జిల్లా ఆదోని మండలం పరిధిలో విరుపాపురం గ్రామంలో మిరప, టమోటా పంట పొలాలను పరిశీలించి, అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో…

గూడూరులోని తుఫాను బాధిత రైతులను ఆదుకోవాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు

Dec 11,2023 | 14:19

ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ (తిరుపతి) : మిచౌంగ్‌ తుఫాను వలన గూడూరు మండల పరిధిలోనీ గ్రామాల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి…

తుపాను, కరువు నష్టాలపై నిర్లక్ష్య వైఖరి వీడండి : అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌

Dec 10,2023 | 11:13

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మిచౌంగ్‌ తుపాను, కరువు నష్టాలపై వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని అఖిలపక్ష సమావేశం డిమాండ్‌ చేసింది. ఈ…

ప్రతి ఇంటికి 6,000 సాయం : తమిళనాడు సిఎం స్టాలిన్

Dec 9,2023 | 18:08

తమిళనాడు : తమిళనాడులో మిచౌంగ్‌ తుఫాను ప్రభావితమైన కుటుంబాలన్నింటికీ ఒక్కొక్కరికి ₹6,000 చొప్పున ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని రేషన్ షాపుల…

కేంద్రం తక్షణమే 10వేల కోట్లు సాయం చేయాలి : రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

Dec 9,2023 | 22:00

ప్రజాశక్తి-విజయవాడ : మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో కేంద్రం తక్షణమే 10వేల కోట్లు సహాయ నిధిని రాష్ట్రానికి ఇవ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది.…

కష్ట కాలంలో.. సర్కారు ఎక్కడ? : చంద్రబాబునాయుడు ప్రశ్న

Dec 9,2023 | 08:32

ప్రజాశక్తి-అమర్తలూరు, తెనాలి : తుపాన్‌తో జన జీవితం అతలాకుతలమౌతుంటే ప్రభుత్వం ఎక్కడుంది… ఏం చేస్తోంది? అని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌…

కష్టకాలంలో… అండగా ఉంటాం : సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి

Dec 9,2023 | 08:31

ప్రతి రైతునూ ఆదుకుంటాం ప్రజాశక్తి-బాపట్ల జిల్లా, కోట (తిరుపతి జిల్లా) : కష్టకాలంలో తమ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి…