- టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం
ప్రజాశక్తి-తిరుపతి సిటీ :టిడిపి,జనసేన, బిజెపి కూటమి తిరుపతి ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులేనని నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయనను కలిసిన శ్రీనివాసులతో టిడిపి అండగా ఉంటుందని తెలియజేశారు. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారంలో పాల్గొని సహకరించాలని నేతలకు అచ్చెన్నాయుడు సూచించారు. ఎన్నికల ప్రచారంలో వైసిపి అరాచకాలను ఎడకట్టండిని ఆదేశించారు.