tirupathi

  • Home
  • రంకేసిన కోడె గిత్తలు

tirupathi

రంకేసిన కోడె గిత్తలు

Jan 15,2025 | 22:43

ప్రజాశక్తి – రామచంద్రపురం / చంద్రగిరి : పట్టుకోండి…..దమ్ముంటే నా కోడె గిత్తలను పట్టుకోండి అంటూ…. తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి మండలం ఏ రంగంపేట,…

ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సులు.. 30 మందికి గాయాలు

Jan 13,2025 | 19:18

ప్రజాశక్తి -తిరుపతి : చంద్రగిరి మండలం కళ్యాణి డ్యామ్‌ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.తిరుపతి నుంచి పీలేరుకు వెళుతున్న బస్సు, మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్న…

మూన్నాళ్ళకే ఇలా..

Dec 18,2024 | 13:59

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : పట్టణంలోని నాగాలమ్మ ఆలయం వద్ద శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ఆర్అండ్బీ రోడ్డులో కురిసిన భారీ వర్షాలకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతలకు ఆర్అండ్బీ అధికారులు…

తిరుచానూరులో కియోస్క్‌ని ప్రారంభించిన జేఈవో వీరబ్రహ్మం

Dec 18,2024 | 10:29

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తిరుచానూరు అన్నదానం కాంప్లెక్స్‌లో మంగళవారం టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ను ప్రారంభించారు. ఈ మెషిన్ భక్తుల నుండి రూ.లక్ష వరకు…

వీడని ఫెంగల్‌ ఎఫెక్ట్‌

Dec 3,2024 | 22:09

తిరుపతి, ఒంగోలులో ఉధృతంగా వాగులు వేర్వేరు ఘటనలో ఇద్దరు మృతి – ఒకరు గల్లంతు ప్రజాశక్తి-యంత్రాంగం : ఫెంగల్‌ తుపాను ప్రభావం రాష్ట్రాన్ని వీడడం లేదు. మంగళవారం…

డిసెంబర్ 3న స్థానికులకు శ్రీవారి దర్శనం : టిటిడి

Nov 30,2024 | 12:40

వర్షాల కారణంగా దర్శన టోకెన్లు మంజూరు చేసే తేదీలో మార్పు డిసెంబర్ 2న మహతి ఆడిటోరియంలో ఉదయం 5 గంటలకు టోకెన్లు  ప్రజాశక్తి-తిరుమల: టిటిడి ధర్మకర్తల మండలి…

సిపిఎం మహాసభలు జయప్రదం చేయండి

Nov 29,2024 | 12:02

ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : సిపిఎం జిల్లా మహాసభలో డిసెంబర్ ఒకటో తేదీ నుంచి సత్యవేడులో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి నాగరాజు తెలిపారు శుక్రవారం…

తిరుపతి జిల్లాలో ముగిసిన సిఎం పర్యటన

Nov 29,2024 | 11:35

ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : నారావారి పల్లె నందు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మ క్రియల ప్రక్రియలు పూర్తి చేసుకుని శుక్రవారం ఉదయం…

ఎస్‌వి జూలో బెంగాల్‌ టైగర్‌ మృతి

Nov 25,2024 | 21:12

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం) : శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో ‘మధు’ అనే మగ బెంగాల్‌ టైగర్‌ అనారోగ్య కారణాలతో సోమవారం మృత్యువాత పడినట్లు జూ క్యురేటర్‌ సెల్వం తెలిపారు.…