వారిది కూటమి కాదు.. అతుకుల బొంత : సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేన కూటమి అతుకుల బొంతలా తయారైందని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సిఎం జగన్ను…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేన కూటమి అతుకుల బొంతలా తయారైందని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సిఎం జగన్ను…
ఎవరి సీటుకు గండి పడుతుందోనని అభ్యర్థుల ఆందోళన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల్లో బి-ఫారమ్ గుబులు రేపుతోంది. ఇప్పటికే ప్రకటించిన…
ఇసికి ఎన్డిఎ కూటమి నేతల ఫిర్యాదు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అధికార యంత్రాంగాన్ని రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం దుర్వియోగం చేస్తోందని ఎన్డిఎ కూటమి నేతలు ఆరోపించారు. ఈ…
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి, వైసిపి తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఇరుపార్టీలూ…
పొత్తుతో టిడిపికి మూడు అసెంబ్లీ, ఎంపీ స్థానం లాస్ వైసిపిలో మూడు ఎమ్మెల్యే, ఎంపీ సిట్టింగ్ల మార్పు ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి లోక్సభ…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిడిపి, జనసేన నాయకులను కలుపుకుని పనిచేస్తామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. విజయవాడలోని పార్టీ…
హాజరు కానున్న పవన్ కల్యాణ్ : నాదెండ్ల మనోహర్ ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : టిడిపి, జనసేన, బిజెపి కూటమి సభను బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలో…
టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం ప్రజాశక్తి-తిరుపతి సిటీ :టిడిపి,జనసేన, బిజెపి కూటమి తిరుపతి ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులేనని నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయనను…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కంపెనీల నుండి రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు నిధులు అందాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…