మేడిపండు చందం – బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, జనసేన ప్రధాన కార్యదర్శి

Feb 6,2024 09:48 #amaravati, #JanaSena

అమరావతి : ‘గవర్నర్‌ ప్రసంగం మేడిపండు చందంగా ఉంది. నాడు నేడు పేరుతో పాఠశాలలను అభివృద్ది చేశామని ప్రభుత్వం చెప్పుకుం టోంది. ఎంత మంది పిల్లలను విద్యకు దూరం చేశారో చెప్పాలి. గత ఐదేళ్లలో పెరిగిన డ్రాపవుట్స్‌ ఎందరో బహిర్గతం చేయాలి. పాఠశాలల విలీనం పేరుతో విద్యావ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చారు. – ‘బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, జనసేన ప్రధాన కార్యదర్శి

➡️