amaravati

  • Home
  • ‘ఫ్రై” డే- జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

amaravati

‘ఫ్రై” డే- జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

Apr 27,2024 | 08:18

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగ మండుతుండటంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో 43 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.…

లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత

Mar 31,2024 | 08:13

అమరావతి : టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఆర్పీఎఫ్‌ బలగాలతో జెడ్‌ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటుచేసుకున్న…

తెలుగు రాష్ట్రాల్లో మండుతోన్న ఎండలు

Mar 27,2024 | 10:01

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎపిలో ఎండల తీవ్రత మధ్యాహ్నా వేళల్లో అధికమవుతోంది. విపరీతమైన ఉక్కపోతతో  ప్రజలు మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.…

వైసిపిలోకి పలువురు నేతలు

Mar 26,2024 | 21:49

– కండువా కప్పి ఆహ్వానించిన సిఎం జగన్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పలు పార్టీలకు చెందిన నేతలు వైసిపిలో చేరారు. వీరికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడివిడిగా పార్టీ…

అమరావతి రైతుల ఉద్యమానికి విరామం

Mar 25,2024 | 22:29

ఎన్నికల కోడ్‌తో నిలిపివేసిన జెఎసి నేతలు 1560 రోజుల కొనసాగిన ఉద్యమం ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో ప్రవర్తనా నియామవళి అమలులోకి…

అమరావతి రైతు దీక్షలకు విరామం

Mar 25,2024 | 10:56

ప్రజాశక్తి – తుళ్లూరు : రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న దీక్షలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సార్వత్రిక ఎన్నికల…

చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు

Mar 19,2024 | 08:58

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ … ఎపి రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ పై టిడిపి సోషల్‌ మీడియా…

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్ష

Feb 25,2024 | 12:05

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రూప్‌ 2 పరీక్షలకు అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు. ఆదివారం తాడేపల్లి సమీపంలోని కేఎల్‌…

28న ఉమ్మడి బహిరంగ సభ

Feb 23,2024 | 10:07

తాడేపల్లిగూడెంలో నిర్వహణకు టిడిపి-జనసేన నిర్ణయం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో 28వ తేదిన ఉమ్మడిగా భారీ బహిరంగ సభను నిర్ణయించాలని టిడిపి-జనసేన నిర్ణయించాయి.…