హైదరాబాద్ : బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఓపెన్ ఎండెడ్, దీర్ఘకాలిక రుణ పథకం బంధన్ లాంగ్ డ్యూరేషన్ ఫండ్ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఒ) మార్చి 18 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇందులో లైసెన్స్ పొందిన మ్యూచువల్ ఫండ్ పంపిణీదారులు, పెట్టుబడి సలహాదారులు , ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు, నేరుగా తమ సైట్ ద్వారా పెట్టుబడులు పెటచ్చని పేర్కొంది. ఈ నిధులను ఏళ్ల వ్యవధితో ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడిగా పెట్టనుంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/14-6.jpg)