ప్రత్యేక సహాయంతోనే కరువు రైతుకు భరోసా
దేశం మొత్తమ్మీద సాగు ఖర్చులను బేరీజు వేసుకొని కేంద్రం విపత్తు పరిహారం నిర్ణయిస్తుంటుంది. శాస్త్రీయత లేదు. రైతు సంక్షేమం దృష్టి అస్సలే లేదు. కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే,…
దేశం మొత్తమ్మీద సాగు ఖర్చులను బేరీజు వేసుకొని కేంద్రం విపత్తు పరిహారం నిర్ణయిస్తుంటుంది. శాస్త్రీయత లేదు. రైతు సంక్షేమం దృష్టి అస్సలే లేదు. కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే,…
నూతన విద్యా విధానం(ఎన్ఇపి)-2020లో భాగంగా పాఠశాల పాఠ్య ప్రణాళికను సవరించేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సిఇఆర్టి) చేస్తున్న కసరత్తు వరుస వివాదాలను మూటగట్టుకుంటోంది. పాఠ్యపుస్తకాల్లో…
భారత రాజ్యాంగం, రాజ్యాంగ సభ ముందుకు వచ్చిన సమయంలోనే…ఈ రాజ్యాంగాన్ని తాము అంగీకరించమని, ఇది హిందువులకు ఆమోదయోగ్యం కాదని, ఇది ఒక అతుకుల బొంత అని, తరతరాలుగా…
అతి జాతీయవాదమే క్రికెట్ను నాశనం చేస్తోంది భారత్ ఓటమి నన్నేమీ బాధ పెట్టలేదు! అతి జాతీయవాదమే క్రికెట్ను నాశనం చేస్తోందిక్రికెట్ వ్యామోహంతో నిండిపోయిన సమాజానికి చెందిన వ్యక్తిని…
భారతదేశ వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చింది. రైతాంగం దేశవ్యాప్తంగా ఐక్యంగా పోరాడి ఆ నల్ల…
ముస్లింల జీవితాలను మార్చేందుకు తన హయాంలో రూ.23 వేల కోట్లు ఖర్చు చేశామని నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఘనంగా…
గాజాలో అమాయక పౌరులపై యూదు దురహంకార నెతన్యాహు ప్రభుత్వం ఆరువారాలుగా సాగిస్తున్న మారణ హౌమానికి స్వల్ప విరామం ప్రకటించడం ప్రపంచవ్యాపిత శాంతి ఉద్యమకారులకు లభించిన విజయమనే చెప్పాలి.…
సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల గురించి ఆశావహ సమాచారం అందుతోంది. మంగళవారం వారి వీడియో ఫుటేజిని విడుదల చేసిన అధికారులు…
కామ్రేడ్ ఎన్.శంకరయ్య వందవ పుట్టినరోజు సందర్భంగా సిపిఎం పోలిట్బ్యూరో సభ్యుడు జి.రామకృష్ణన్ 2021 జులై 18న రాసిన వ్యాసమిది. శంకరయ్య మరణానంతరం నివాళులు అర్పిస్తూ ‘పీపుల్స్ డెమోక్రసీ’…