అసత్యాలు, అర్ధ సత్యాలు!
ఎన్నికల కోసం ఆపదమొక్కులు గురించి చాలా విన్నాం. కాని కమలనాథులు అసత్యాలు, అర్ధ సత్యాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించడం తీవ్రమైన విషయం. విశాఖ ఉక్కు- ఆంధ్రుల…
ఎన్నికల కోసం ఆపదమొక్కులు గురించి చాలా విన్నాం. కాని కమలనాథులు అసత్యాలు, అర్ధ సత్యాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించడం తీవ్రమైన విషయం. విశాఖ ఉక్కు- ఆంధ్రుల…
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి సాగిస్తున్న ఎన్నికల ప్రచారం బాహాటంగానే మతం ప్రాతిపదికన ఓట్లు అడుగుతోంది. రాముడి ఆలయాన్ని ఎన్నికల అంశంగా మార్చింది. రాముడికి, రాముడి…
ఆధునిక సాంకేతిక మోజులో అనాగరికంగా అడవులను నరుకుతున్నాం. అవసరానికి మించి ప్లాస్టిక్ను వినియోగిస్తున్నాం. పారిశ్రామిక వ్యర్థాలను విచ్చలవిడిగా వదులుతున్నాం. వీటికి తోడు ప్లాస్టిక్ వ్యర్ధాలను తగ్గించే పద్ధతులు…
ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలోనే ఒకవైపు 18వ సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర…
దేశ ప్రజలను భావోద్వేగాల్లో ముంచెత్తి, ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని కాషాయ పరివారం ఉబలాటపడుతోంది. దానికి తగ్గట్టుగానే రామమందిరం, పౌరసత్వం వంటి మత సంబంధ అంశాలను ప్రచారంలో…
బిజెపి నేతలు వల్లిస్తున్న నీతిసూక్తుల తీరు చూస్తుంటే ‘ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు’ చందంగా వుంది. ‘అవినీతిపరులు వుండాల్సింది జైల్లోనే’ అని ఎన్నికల సభల్లో ప్రధాని పదేపదే చెబుతున్నారు.…
ప్రధాని నరేంద్ర మోడీ-అమిత్ షా ద్వయం, బిజెపి-దాని వాట్సప్ యూనివర్సిటీలు…బిజెపికి 370 సీట్లు, తన కూటమిలోని ఇతర పార్టీలకు మరో 30 సీట్లు… మొత్తం 400 సీట్లు…
రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జపాన్ మిత్ర దేశాల కూటమి నిర్దేశించిన మేరకు మిలిటరీ బదులు ఆత్మ రక్షణ దళాలను ఏర్పాటు చేస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించు కుంది.…
గత ఆదివారం బీహార్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేస్తూ ‘ఇండియా’ బ్లాక్ సనాతనానికి వ్యతిరేకమని, తాము సనాతన ధర్మాన్ని పాటించే వారమని సెలవిచ్చారు. సనాతనమంటే…