ఆందోళనకరం
సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపే ఆహార ద్రవ్యోల్బణం ఏమాత్రం తగ్గకపోగా, పైపైకే ఎగబాకుతుండటం తీవ్ర ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం…
సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపే ఆహార ద్రవ్యోల్బణం ఏమాత్రం తగ్గకపోగా, పైపైకే ఎగబాకుతుండటం తీవ్ర ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం…
మే 13తో ఎన్నికల రణరంగం ముగిసింది. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పారింది. మొదటిసారి ఓటర్లు తాగడం కూడా ఎన్నికలతోనే అలవాటు చేసుకుంటున్నారు. ఆ రకంగా కొత్త తరాన్ని…
‘న్యూస్ క్లిక్’ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘ఉపా’ (యుఎపిఎ) కేసులో ప్రబీర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు…
అంధ విశ్వాసాలపై అలుపెరగని పోరాటం చేసిన సుప్రసిద్ధ హేతువాది డాక్టర్ నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. ఆ అంధ విశ్వాసాలతోనే అందలాలెక్కుతున్న నేతల…
నాడు వియత్నాం! నేడు పాలస్తీనా ! పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయిల్ మిలిటరీ రఫా, తదితర ప్రాంతాల్లో మారణకాండను తీవ్రం చేస్తోంది. చివరకు ఐరాస తరఫున పనిచేస్తున్న…
ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాలను అనుసరించి…ఆరోగ్యానికి సరిపడా బడ్జెట్ కేటాయింపులు చేయాలి. ప్రజలందరికి రక్షిత మంచినీరు, సమతుల ఆహారం అందించాలి. పటిష్ట…
ఎన్నికల యజ్ఞంలో కీలక ఘట్టమైన పోలింగ్ సోమవారం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ, 175 శాసనసభ స్థానాల్లో కొన్ని హింసాత్మక సంఘటనలు, అక్కడక్కడ కొద్దిపాటి ఉద్రిక్తతలు మినహా…
ప్రపంచంలో అధిక బరువు, ఊబకాయంతో పిల్లలతో సహా చాలా మంది పెద్దవారు కూడా బాధ పడుతున్నారు. శరీరంలో అధిక స్థాయిలో కొవ్వు పదార్థం నిల్వ ఉండే పరిస్థితి…
మాయాబజార్ సినిమాలో శశిరేఖకు లక్ష్మణకుమారుడితో పెళ్ళి నిశ్చయించి ముహూర్తం పెట్టుకోడానికి కౌరవులు ద్వారకకు వస్తారు. అక్కడ కౌరవుల పురోహితుడు ఒక ముహూర్తం సూచిస్తాడు. అప్పుడు యాదవుల పురోహితుడు…