‘మరేటంతారు బాబూ…?’
”జన్మ ధన్యం అయిపోయిందనుకో! ఆ బాలరాముడి విగ్రహం దర్శించుకోవడం నిజంగా నా అదృష్టం. ఇహ అక్కడ ఏర్పాట్లూ, ఆ జన సందోహం-ఏమైనా అతగాడు కారణ జన్ముడయ్యా!” అంటూ…
”జన్మ ధన్యం అయిపోయిందనుకో! ఆ బాలరాముడి విగ్రహం దర్శించుకోవడం నిజంగా నా అదృష్టం. ఇహ అక్కడ ఏర్పాట్లూ, ఆ జన సందోహం-ఏమైనా అతగాడు కారణ జన్ముడయ్యా!” అంటూ…
అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాల్సిందేనంటూ సుదీర్ఘ కాలంపాటు ఉద్యమం నిర్వహిస్తున్నవారందరూ అభినందనీయులు. గురువారం ‘అమరావతి రైతుల…
అంగన్వాడీలు గత రెండేళ్ళల్లో హర్యానా, ఢిల్లీ, బీహార్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మంచి పోరాటాలను నడిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్మా ప్రయోగించినా ఎదిరించి విజయం సాధించేవరకు పోరాడారు. దేశవ్యాప్తంగా…
‘ప్రజలకు సేవ చేయడానికే మా జీవితం. మాది ప్రజల పక్షం’ అంటూ కొన్ని రాజకీయ పార్టీల నేతలు పదేపదే…
రాయలసీమలో పెద్దన్నగా పేరుగాంచిన ఒక ధిక్కార స్వరం, పీడిత ప్రజల పెద్ద గొంతుక జనవరి 14వ తేదీన 76 సంవత్సరాల వయసులో మూగబోయింది. పీడిత ప్రజల కోసం…
భారతీయ రైతు సాగుభారంతో కుంగిపోతుంటే, తరచూ కష్టాలూ కన్నీళ్లే దిగుబడిగా తల్లడిల్లిపోతుంటే-…
ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కార్పొరేట్ రాజకీయాలు, క్రోనీ కాపిటలిజమ్ రాజ్యాంగ లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి కేవలం 50,000 కోట్లకు అధిపతిగా…
నిజాలకు మసిపూసి మారేడు కాయలు చేయడం ఎంత మాత్రమూ దేశభక్తి కాదని చెప్పాల్సి ఉంది. నిజాల్ని నిర్భయంగా చెపుతూ ఉండడమే, ప్రచారంలో ఉంచడమే అన్నింటినీ మించిన దేశభక్తి.…
వాతావరణ సంక్షోభం తీవ్రంగా ముంచుకొస్తున్న వేళ మంచుఖండం అంటార్కిటికా శరవేగంగా కరిగిపోతోందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. భూమి నాలుగు కాలాలపాటు చల్లగా ఉండాలంటే అంటార్కిటికాలో పెనుమార్పులు…