ఎమ్మేల్యే పరిటాల సునీతకు సిపిఎం వినతిపత్రం
ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాప్తాడు నియోజక వర్గ శాసనసభ్యురాలు పరిటాల సునీతకు భగత్ సింగ్ కాలనీలో సిపిఎం మండల కార్యదర్శి శివ శంకర్ సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది. శ్రీసత్యసాయి కార్మికుల వేతనాలు గురించి, మరియు భగత్ సింగ్ కాలనీలో కమిటీ హాలు, CC రోడ్లు గురించి మెమొరాండం ఇవ్వడం జరిగినది ఉరుముల సంఘం జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ ఉరుముల కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని సమస్యలతో కూడిన వెనకత్రం సమర్పించడం జరిగింది రాజమండ్రి పరిటాల సునీతమ్మ మ్యాటర్ దృష్టికి తీసుకెళ్ళు సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సిపిఎం మండల కార్యదర్శి శివశంకర్, చౌడప్ప సోము సత్యసాయి కార్మికులు శ్రీరాములు, ఓబన్న, దివాకర్, శివ, హరి, చిన్న, సాయిప్రసాద్ పాల్గొనడం జరిగినది.