చిలకలూరిపేట (గుంటూరు) : కరెంట్ షాక్తో బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం చిలకలూరిపేట పట్టణంలో జరిగింది. పట్టణంలోని మద్దినగర్ కు చెందిన బాలుడు అబుబకర్ (11) ఇంట్లో మంచినీళ్ల కోసం విద్యుత్ మోటార్ను వేయబోయి కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/current-shock.jpg)