electric shock

  • Home
  • విద్యుదాఘాతంతో దంపతులు మృతి

electric shock

విద్యుదాఘాతంతో దంపతులు మృతి

May 23,2024 | 21:30

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు (నెల్లూరు) :విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా టిపిగూడూరులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు గ్రామంలో అన్నం నరసయ్య…

కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు మత్యకారులు మృతి

May 10,2024 | 09:56

ప్రజాశక్తి-అచ్యుతాపురం (అనకాపల్లి) : కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలో రొయ్యల చెరువు వద్ద…

కరెంటు షాక్‌ తగిలి యువకుడు మృతి

Apr 29,2024 | 14:00

వేమూరు (బాపట్ల) : వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు జగనన్న కాలనీలో నిర్మించుకుంటున్న గృహాన్ని మోటార్‌ తో తడుపుకుంటూ ఉండగా విద్యుత్‌ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందాడు.…

విద్యుదాఘాతానికి రైతు మృతి

Apr 20,2024 | 22:25

ప్రజాశక్తి – రేగిడి (విజయనగరం జిల్లా) : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా రేగిడి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు,…

మహాశివరాత్రి ఊరేగింపులో కరెంట్‌ షాక్‌ : 14 మంది చిన్నారులకు అస్వస్థత

Mar 8,2024 | 15:00

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని కోటాలో మహాశివరాత్రి ఊరేగింపులో 14 మంది చిన్నారులు విద్యుత్‌ షాక్‌కి గురయ్యారని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని రాష్ట్ర…

కరెంట్‌ షాక్‌ తగిలి బాలుడు మృతి

Feb 27,2024 | 13:38

చిలకలూరిపేట (గుంటూరు) : కరెంట్‌ షాక్‌తో బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం చిలకలూరిపేట పట్టణంలో జరిగింది. పట్టణంలోని మద్దినగర్‌ కు చెందిన బాలుడు అబుబకర్‌ (11)…

బట్టలారేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలి దంపతులు మృతి

Feb 26,2024 | 11:09

వికారాబాద్‌ (తెలంగాణ) : బంరాస్‌పేట (వికారాబాద్‌-తెలంగాణ) : బట్టలు ఆరేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలి దంపతులు మృతి చెందిన ఘటన సోమవారం వికారాబాద్‌ జిల్లా బంరాస్‌పేట మండలంలోని…

గణతంత్ర వేడుకల్లో విషాదం – కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు యువకులు మృతి

Jan 26,2024 | 13:24

ములుగు : ములుగు జిల్లా కేంద్రంలోని దళితవాడలో నేడు జరిగిన గణతంత్ర వేడుకల్లో విషాదం జరిగింది. శుక్రవారం ఉదయం స్థానిక యువకులకు జెండా ఆవిష్కరణ కోసం ఐరన్‌…