పామర్రు (కృష్ణా) : కృష్ణా జిల్లా పామర్రు ఎస్సీ నియోజకవర్గ కేంద్రమైన జిల్లా పరిషత్ హై స్కూల్ లో శనివారం ఉదయం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.