సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స విస్తృత ప్రచారం

సార్వత్రిక ఎన్నికలు-2024

సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స విస్తృత ప్రచారం

Apr 17,2024 | 13:12

ప్రజాశక్తి-అరకు సిపిఎం అరకు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి పాచిపెంట అప్పలనరసయ్య తన ఎన్నికల ప్రచారాన్ని గత కొన్నిరోజులుగా ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సిపిఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ…

యుపిలో ‘ఇండియా’దే మెజార్టీ : అఖిలేష్‌ యాదవ్‌

May 12,2024 | 23:31

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బారాబంకిలో…

ఎన్నికల ముంగిట హర్యానా సంక్షోభం

May 12,2024 | 23:29

– పది స్థానాలున్న రాష్ట్రంలో మే 25న పోలింగ్‌ – ప్రభావం పడుతుందని బిజెపి బెంబేలు ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :హర్యానాలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.…

ద్విముఖ పోటీ

May 12,2024 | 23:23

-మేయర్‌ ఎన్నికల్లో బిజెపి అక్రమాలను అడ్డుకున్న సుప్రీం కోర్టు – ఆ ప్రభావం ఎంపి ఎన్నికలపైన శ్రీ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ కూడా.. శ్రీ ఈసారి ఆప్‌ మద్దతుతో…

హస్తం , కమలం ‘మధ్య’ పోరు

May 12,2024 | 23:19

-రేపు 8 స్థానాల్లో రాష్ట్రంలో తుది దశ పోలింగ్‌ – గిరిజన ఓటు బ్యాంకుతో కాంగ్రెస్‌ – హిందుత్వ రాజకీయాలతో కాషాయ పార్టీ – సిట్టింగ్‌లను మార్చిన…

ప్రతిపక్షనేతలను లక్ష్యంగా చేసుకున్న ఎన్నికల అధికారులు : కాంగ్రెస్‌

May 12,2024 | 15:13

న్యూఢిల్లీ :    బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ నేతలను స్వేచ్ఛగా వదిలేస్తూ.. ప్రతిపక్ష నేతలను ఎన్నికల అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్‌ ఆదివారం మండిపడింది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో…

కనీస వసతులు కూడా లేవు : పోలింగ్‌ సిబ్బంది ఆగ్రహం

May 12,2024 | 14:47

ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : స్థానిక గణపవరం సి.ఆర్‌. కళాశాలలో ఎన్నికల సిబ్బందికి సామాగ్రి, తదితర వాటి గురించి ఏర్పాటు చేసే విషయంలో ఉద్యోగులందరు అసౌకర్యానికి గురయ్యారు. ఈ…

అందుకే సిఎం పదవికి రాజీనామా చేయలేదు : కేజ్రీవాల్‌

May 12,2024 | 11:00

న్యూఢిల్లీ :    అసత్యపు కేసులో ఇరికించి తనను బలవంతంగా రాజీనామాకు చేయించేందుకు బిజెపి కుట్ర పన్నిందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విమర్శించారు. అందుకే సిఎం పదవికి…

అత్యధికులు కోటీశ్వరులే!

May 12,2024 | 09:23

వైసిపి, టిడిపి అభ్యర్థుల్లో 94 శాతం, బిజెపి 80 శాతం, జనసేన 86 శాతం 23 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు – ఎడిఆర్‌ రిపోర్టు ప్రజాశక్తి-న్యూఢిల్లీ…

పంజాబ్‌లో చతుర్ముఖ పోటీ

May 12,2024 | 08:11

– రైతుల సమస్యలే ఎన్నికల ఎజెండా – అగ్నివీర్‌, ఇండో-పాక్‌ సరిహద్దు మూత, నిరుద్యోగం, డ్రగ్స్‌ కూడా.. -కేజ్రీవాల్‌ అరెస్ట్‌ ప్రభావం సైతం – కార్నర్‌ అవుతున్నది…