ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • మధ్యాహ్నం ఒంటిగంటకు ఎపిలో 36 శాతం – తెలంగాణలో 40 శాతం పోలింగ్‌

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

మధ్యాహ్నం ఒంటిగంటకు ఎపిలో 36 శాతం – తెలంగాణలో 40 శాతం పోలింగ్‌

May 13,2024 | 13:33

అమరావతి : ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎపిలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో…

ఈసీ వెంటనే పోలింగ్‌ పరిస్థితిని చక్కదిద్దాలి : చంద్రబాబు

May 13,2024 | 12:39

అమరావతి : ఈసీ వెంటనే పోలింగ్‌ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. నేడు పల్నాడు సహా ఎపిలో పలుచోట్ల హింసాత్మక ఘటనలను…

ఓటేసేందుకు క్యూలో నిలబడి కుప్పకూలి వృద్ధురాలు మృతి

May 13,2024 | 12:29

ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం) : ఓటేసేందుకు క్యూ లైన్‌లో నిలబడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన సోమవారం నెల్లిమర్ల మండలం, తంగుడుబిల్లి గ్రామంలోని పోలింగ్‌ బూత్‌ వద్ద జరిగింది.…

ఓటుకు డబ్బు ఇవ్వలేదంటూ … ఓటర్ల ఆందోళన

May 13,2024 | 12:25

తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని కేఎస్‌ఎన్‌ కాలనీ కొండ్రుప్రోలు మెట్ట వేపచెట్టు దగ్గర వైసీపీ నేతలు ఓటుకు నోటు నగదు…

బోటుపై పోదాం – ఓటేద్దాం..!

May 13,2024 | 12:09

విఆర్‌.పురం (అల్లూరు) : సార్వత్రిక ఎన్నికల వేళ … తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు సోమవారం ఉదయం నుండే పోలింగ్‌ బూత్‌ల వద్దకు చేరుకొని క్యూలో…

ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే దౌర్జన్యం – వీడియో వైరల్‌ ..!

May 13,2024 | 11:55

తెనాలి : సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతోన్న వేళ … తెనాలిలో అవాంఛనీయ ఘటన జరిగింది. ఉదయం నుండి క్యూలో నిలబడి వరుసగా ఓటు వేస్తున్న ఓటర్లను దాటుకుంటూ…

ఓటేసిన ఎపి గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌

May 13,2024 | 11:41

విజయవాడ : విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్‌ హాల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలి : షర్మిల

May 13,2024 | 11:23

అమరావతి : కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఎపి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, కడప ఎంపి అభ్యర్థి వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.…