మధ్యాహ్నం ఒంటిగంటకు ఎపిలో 36 శాతం – తెలంగాణలో 40 శాతం పోలింగ్
అమరావతి : ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎపిలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో…
అమరావతి : ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎపిలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో…
అమరావతి : ఎపి, తెలంగాణల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎపిలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 9.05 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపారు.…
అమరావతి : ఈసీ వెంటనే పోలింగ్ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. నేడు పల్నాడు సహా ఎపిలో పలుచోట్ల హింసాత్మక ఘటనలను…
ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం) : ఓటేసేందుకు క్యూ లైన్లో నిలబడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన సోమవారం నెల్లిమర్ల మండలం, తంగుడుబిల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద జరిగింది.…
తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని కేఎస్ఎన్ కాలనీ కొండ్రుప్రోలు మెట్ట వేపచెట్టు దగ్గర వైసీపీ నేతలు ఓటుకు నోటు నగదు…
విఆర్.పురం (అల్లూరు) : సార్వత్రిక ఎన్నికల వేళ … తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు సోమవారం ఉదయం నుండే పోలింగ్ బూత్ల వద్దకు చేరుకొని క్యూలో…
తెనాలి : సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతోన్న వేళ … తెనాలిలో అవాంఛనీయ ఘటన జరిగింది. ఉదయం నుండి క్యూలో నిలబడి వరుసగా ఓటు వేస్తున్న ఓటర్లను దాటుకుంటూ…
విజయవాడ : విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అమరావతి : కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప ఎంపి అభ్యర్థి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.…