మచిలీపట్నం పురవీధుల్లో ఫ్లాగ్ మార్చ్

Mar 21,2024 14:06 #Krishna district

ప్రజాశక్తి-మచిలీపట్నం(కృష్ణాజిల్లా) : జరగనున్న సార్వత్రిక ఎన్నికలు- 2024 లో భాగంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మచిలీపట్నం స్థానిక హైనీ హై స్కూల్ నుండి మచిలీపట్నం పురవీధుల్లో బందర్ సబ్ డివిజన్ పోలీస్ వారు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం డిఎస్పి సుభాని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రభుత్వం సి అర్ పి దళాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

➡️