ప్రజాశక్తి-వేటపాలెం: జరగనున్న ఎన్నికలలో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వెంకటేష్ బాబు ను గెలిపించాలని కరణం గీత కోరా రు. సోమవారం మండల పరిధి లోని దేశాయిపేట పంచాయతీ పరిధిలోని అయోధ్యనగర్లో ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చీరాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్కు మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని గడప గడపకూ వెళ్లి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, జేసిఎస్ ఇన్ఛార్జి లేళ్ల శ్రీధర్, దంతం హనుమంతు, చల్లా జనార్దన్రావు, కర్ణ లక్ష రావు, బట్ట శ్రీను, రాంబాబు, వేంకటేశ్వరరావు, పాపారావు, గట్టు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, బండారు విజరు, అనిల్, కొలుకుల శ్రీనివాసరావు, బుద్ది రవి, కర్ణ ప్రసాద్, రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ మల్లెల లలిత రాజశేఖర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లీ వైష్ణవి, 10వ వార్డు కౌన్సిలర్, మహిళా అధ్యక్షురాలు గోలి స్వాతి, మద్దులూరి సీతమహాలక్ష్మి, ఎస్సీ సెల్ అధ్యక్షులు మార్పు బాలే, వాసిమల్ల బ్రదర్స్, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.