ప్రజాశక్తి – కశింకోట : కసింకోట మండలం గోబ్బూరు గ్రామంలో శ్రీ నూకాంబిక అమ్మవారు ఆలయాన్ని గురువారం అనకాపల్లి వైఎస్ఆర్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బూడి ముత్యాల నాయుడు, మల సాల భరతకుమార్గు లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలగలక్ష్మి గున్నయ్యనాయడు నాయుడు, సర్పంచ్ మళ్ళ మణీ గోపి, మల సాల కిషోర్ , నమ్మి గణేష్ పాల్గొన్నారు
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/kasim-pet-copy.jpg)