శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబుప్రజాశక్తి -తిరుమలతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠం వైపుగా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని లఘు దర్శనంలో దర్శించుకున్నారు. దర్శనానికి వెళ్లే సమయంలో క్యూ లైన్లలో ఉన్న భక్తుల దగ్గరకు వెళ్లి చంద్రబాబు అభివాదం చేశారు. తిరుమల నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు బయల్దేరి వెళ్లి, అక్కడనుంచి అమరావతికి వెళ్లారు.

➡️