ANU : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నితీష్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం విసి చాంబర్ ని ముట్టడించారు. విసి రాజీనామా చేయాలని కోరుతూ … విసి చాంబర్ కి తాళాలు వేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నితీష్ యాదవ్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు భాగ్యరాజు, శ్రీను, అవినాష్, రామకఅష్ణ, యశ్వంత్, ఖాయుమ్, జనసేన అధ్యక్షుడు జగదీష్, పవన్ సాయి, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/anu.jpg)