ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే.. ‘రెండో సొరంగం పూర్తి’ ఆలాపన
ప్రజాశక్తి-మార్కాపురం రూరల్: వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగం పూర్తయిందని, అపర భగీరథుడు ముఖ్యమంత్రి అని పాట పాడటం ప్రజలను మభ్యపెట్టేందుకేనని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దగ్గుపాటి…