Landslides – కొండచరియలు విరిగిపడి 100 మందికిపైగా మృతి May 24,2024 | 12:35 పాపువా న్యూగునియా : గ్రామంలోని కొండచరియలు విరిగిపడి సుమారు 100మందికిపైగా మృతి చెందిన ఘోర ఘటన శుక్రవారం పాపువా న్యూ గునియాలో జరిగింది. ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్…
Jharkhand : జైలు నుండి విడుదలైన హేమంత్ సోరెన్ Jun 28,2024 | 18:24 రాంచీ : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జెఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ శుక్రవారం బిర్సా ముండా జైలు నుండి విడుదలయ్యారు. జైలు ఎదుట భారీగా చేరుకున్న జెఎంఎం…
సోషల్ మీడియా ఫేమ్ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్న యువతి Jun 28,2024 | 18:15 ఇంటర్నెట్డెస్క్ : సోషల్మీడియా ఫేమ్ కోసం ఓ యువతి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అయితే తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..…
Diarrhea – అతిసార నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలి : సిపిఎం Jun 28,2024 | 18:04 గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనకు తక్షణం నిధులు విడుదల చేయాలి వ్యాధి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి జగ్గయ్యపేట (విజయవాడ) : అతిసార వ్యాధి నియంత్రణకు…
Parliament : స్పృహతప్పిపడిపోయిన కాంగ్రెస్ ఎంపి Jun 28,2024 | 17:41 న్యూఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపి ఫూలో దేవి నేతమ్ శుక్రవారం ఉదయం స్పృహతప్పి పడిపోయారు. ఆమెను వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై…
Dengue – అనంతలో డెంగ్యూ కలకలం – కేసు నమోదు Jun 28,2024 | 17:40 ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరవింద్ నగర్ లో శుక్రవారం డెంగ్యూ కేసు నమోదు అయింది. సీజనల్ వ్యాధుల నివారణకై ప్రభుత్వ ఆదేశాల…
Neet : నీట్ని రద్దు చేయాలని.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం Jun 28,2024 | 17:31 చెన్నై : నీట్ పరీక్ష పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. నీట్ అంశమే పార్లమెంటును సైతం కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నీట్ని…
Parliament session : ఉభయ సభలు సోమవారానికి వాయిదా Jun 28,2024 | 17:11 న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే బిజెపి ఎంపి సుధాన్షు త్రివేది రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.…
సీజనల్ వ్యాధుల నిర్మూలనకు చర్యలు Jun 28,2024 | 17:09 అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రజాశక్తి-అమలాపురం సీజనల్ వ్యాధుల నిర్మూలనకు శాఖల సమన్వయంతో నియంత్రణ ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగావించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు…
మధ్యాహ్న భోజనాన్ని మంత్రి పరిశీలన Jun 28,2024 | 17:07 ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థినులతో మాట్లాడుతున్న మంత్రి సుభాష్ ప్రజాశక్తి-రామచంద్రపురం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్…