అన్నీ నోటి మాటలే !
రాతపూర్వకంగా హామీ ఇవ్వబోమన్న ప్రభుత్వం ఉద్యోగ సంఘాలపై ఆగ్రహం బకాయిల చెల్లింపుఇప్పుడే కాదు ఐఆర్ కాదు.. జులైలో పిఆర్సి ఇస్తామన్న సర్కారు 27న చలో విజయవాడ యథాతథం…
రాతపూర్వకంగా హామీ ఇవ్వబోమన్న ప్రభుత్వం ఉద్యోగ సంఘాలపై ఆగ్రహం బకాయిల చెల్లింపుఇప్పుడే కాదు ఐఆర్ కాదు.. జులైలో పిఆర్సి ఇస్తామన్న సర్కారు 27న చలో విజయవాడ యథాతథం…
అమరావతి : ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకై జేఏసీ చేపట్టిన దశలవారి ఆందోళనలో భాగంగా … ఎపి ఎన్జీవోస్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున…
విశాఖ : ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకై జేఏసీ చేపట్టిన దశలవారి ఆందోళనలో భాగంగా … ఎపి ఎన్జీవోస్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో కలెక్టర్ ఆఫీస్ వద్ద…
ఏలూరు : ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకై జేఏసీ చేపట్టిన దశలవారి ఆందోళనలో భాగంగా … మంగళవారం ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ రోజు ఉదయం ధవలేశ్వరం ఏపీ జేఏసీ కన్వీనర్ ఎస్.జై కుమార్, జిల్లా…
పీలేరు తహశీల్దారు కార్యాలయం వద్ద జెఏసి ధర్నా ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయీలను వెంటనే చెల్లించాలని పీలేరు జెఏసి డిమాండ్ చేసింది.…
27న చలో విజయవాడ స్పందించకపోతే మెరుపు సమ్మె ఎపిజెఎసి వెల్లడి రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో…
– ఎపి జెఎసి అమరావతి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విజయవాడలోని గాంధీనగర్ జింఖానా గ్రౌండ్లో ఈ నెల 10న జరగనును అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి…
ప్రజాశక్తి- గుంటూరుఅవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ ఈ నెల పదిన విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్లో నిర్వహించనున్నట్లు అమరావతి జెఎసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం…