canceled

  • Home
  • ఐదేళ్లలో 47 టీవీ ఛానళ్ల లైసెన్సులు రద్దు

canceled

ఐదేళ్లలో 47 టీవీ ఛానళ్ల లైసెన్సులు రద్దు

Dec 22,2024 | 06:34

న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత ఐదేళ్లలో 47 టీవీ ఛానళ్ల లైసెన్సులను రద్దు చేసింది. ఈ విషయాన్ని ఇటీవల రాజ్యసభలో సిపిఎం ఎంపి వి.శివదాసన్‌…

అదానితో విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాల్సిందే

Dec 21,2024 | 20:43

‘నమో అదాని కరెంట్‌ కహానీ’ పుస్తకావిష్కరణ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : అదానితో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి…

ఒప్పందాలు రద్దు చేసుకున్న కెన్యా

Nov 22,2024 | 00:19

నైరోబి : అమెరికాలో గౌతమ్‌ అదానీపై కేసు నమోదైన నేపధ్యంలో అదానీ గ్రూపుతో అన్ని ఒప్పందాలను కెన్యా రద్దు చేసుకుంది. దేశంలో ప్రధాన విమానాశ్రయం నిర్వహణను అప్పగించడంతో…

దీపావళి రోజున తిరుమల వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

Oct 27,2024 | 16:35

ప్రజాశక్తి-తిరుమల : దీపావళి పండుగను పురస్కరించుకొని … ఈనెల 31వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. స్వయంగా…

శాంతిభద్రతల పరిరక్షణ కోసమే  : హోంశాఖ మంత్రి అనిత

Sep 28,2024 | 22:03

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎటువంటి అల్లర్లకు తావులేకుండా , శాంతి భద్రతల పరిరక్షణ కోసమే సెక్షన్‌ 30ని అమలు చేసినట్లు హోంశాఖమంత్రి వంగలపూడి…

107,108 జీఓ లను రద్దు చేసి హామీని నిలబెట్టుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ

Sep 20,2024 | 12:15

ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 107,108 జీఓ లను రద్దు చేసి మెడికల్‌ విద్యను కాపాడాలని, ప్రయివేటికరణ చేయొద్దు అని ఎస్‌ఎఫ్‌ఐ…

పంట రుణాలను రద్దు చేసి రైతాంగానికి అండగా నిలవాలి

Sep 10,2024 | 21:26

ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వరదల నేపథ్యంలో బ్యాంకుల్లో రైతాంగం తీసుకున్న పంట రుణాలను…

నేడు ప్రజావాణి రద్దు.. రేపటికి వాయిదా..

Sep 10,2024 | 11:25

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. హైదరాబాద్‌ మహాత్మా బాపురావు పూలే ప్రజా భవన్‌…

నేడు మరో 20 రైళ్లు రద్దు

Sep 3,2024 | 10:25

హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదల ప్రభావం రైల్వే శాఖపై పడింది. వరణుడి బీభత్సానికి వాగులు వంకలు పొంగిపొర్లడంతో రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ఏకంగా ట్రాక్‌…