సుప్రీం కోర్టు ఇంటర్నల్ కంప్లైయింట్స్ కమిటీకి ఛైర్పర్సన్గా నియమితులైన హిమా కోహ్లి
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జెండర్ సెన్సిటైజేషన్, అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్నిర్మించింది. 12 మంది సభ్యులున్న ఈ కమిటీకి ఛైర్పర్సన్గా హిమా కోహ్లి ఛైర్పర్సన్గా శుక్రవారం నియమితులయ్యారు.…