Manipur

  • Home
  • Manipur : ఈస్టర్‌ డే సెలవును రద్దు చేసిన బిజెపి ప్రభుత్వం

Manipur

Manipur : ఈస్టర్‌ డే సెలవును రద్దు చేసిన బిజెపి ప్రభుత్వం

Mar 28,2024 | 12:52

ఇంఫాల్‌ :   మణిపూర్‌లో శని, ఆదివారాలను పనిదినాలుగా ప్రకటిస్తూ బిజెపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గవర్నర్‌ అనసూయ ఉయికే డిప్యూటీ సెక్రటరీ (జిఎడి) గురువారం…

Earthquake : 3.9 తీవ్రతతో మణిపూర్‌లో భూకంపం

Mar 15,2024 | 11:22

ఉఖ్రుల్‌ : మణిపూర్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 3.9 తీవ్రతగా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) సామాజిక…

మణిపూర్‌లో ఆర్మీ అధికారి కిడ్నాప్‌

Mar 8,2024 | 18:32

  ఇంఫాల్‌ : మణిపూర్‌లో ఆర్మీ అధికారి కిడ్నాప్‌ అయ్యారు. ఆయన స్వగృహం నుంచే దుండగులు అతన్ని కిడ్నాప్‌ చేశారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. మణిపూర్‌లోనే ఇలాంటి…

2023లో ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన మణిపూర్‌ హైకోర్టు

Feb 22,2024 | 18:28

 న్యూఢిల్లీ :    మొయితీలను షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎస్‌టి) జాబితాలో చేర్చాలంటూ 2023లో ఇచ్చిన ఉత్తర్వులను మణిపూర్‌ హైకోర్టు సవరించింది. గురువారం కోర్టు ఇచ్చిన వివరణాత్మక ఉత్తర్వుల్లో..…

మణిపూర్‌లో ఆగని హింసాకాండ

Feb 16,2024 | 22:08

భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరి మృతి, 12 మందికి గాయాలు చుర్‌చాంద్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారుల నివాసాలపై మూక దాడి ఇంఫాల్‌ : మణిపూర్‌లో గత…

వారందరినీ రాష్ట్రం నుంచి వెళ్లగొడతాం : మణిపూర్‌ సిఎం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Feb 14,2024 | 10:38

ఇంఫాల్‌ : మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి జీవనం సాగిస్తున్న వారందరినీ గుర్తించి పంపించి…

మణిపూర్‌లో మళ్లీ హింస – ఇద్దరు మృతి : పలు చర్చిల దగ్ధం

Jan 30,2024 | 11:27

ఇంఫాల్‌ : జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఖమెన్‌లోక్‌ ప్రాంతంలో జరిగిన ఘటనలో కుకీ తెగకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.…

మణిపూర్‌లో సహచరులపై కాల్పులు.. తనని తాను కాల్చుకున్న జవాన్‌

Jan 24,2024 | 13:11

ఇంఫాల్‌ :    మణిపూర్‌లో ఓ జవాన్‌ తన సహచరులపై కాల్పులు జరిపిన అనంతరం తనను తాను కాల్చుకున్నారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు…

మణిపూర్‌లో మళ్లీ హింస

Jan 20,2024 | 10:58

ఇంఫాల్‌ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింస కొనసాగుతున్నది. గత 48 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెయితీలు, కుకీల ప్రాబల్యం…