Manipur

  • Home
  • మణిపూర్‌ అల్లర్లలో మరణించిన 19మందికి సామూహిక ఖననం

Manipur

మణిపూర్‌ అల్లర్లలో మరణించిన 19మందికి సామూహిక ఖననం

Dec 16,2023 | 10:36

గువహటి : మణిపూర్‌ జాతుల ఘర్షణల్లో మరణించిన 19మంది కుకి-జో బాధితులను సామూహికంగా ఖననం చేశారు. కాంగ్‌పోక్పి జిలాల్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో బాధితుల కుటుంబ…

ఎన్నికలపై మణిపూర్‌ అల్లర్ల ప్రభావం

Dec 5,2023 | 10:03

ఎన్‌డిఎలో ఉండటమే ఎంఎన్‌ఎఫ్‌ ఓటమికి కారణం ఐజ్వాల్‌ : పొరుగున ఉన్న మణిపూర్‌లో జాతుల, మతపరమైన అల్లర్లు, మయన్మార్‌ శరణార్థుల సమస్య మిజోరం ఎన్నికలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని…

మణిపూర్‌లో మళ్లీ హింస.. 13 మంది మృతి

Dec 5,2023 | 09:05

న్యూఢిల్లీ: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. టెంగ్‌నౌపాల్‌ జిల్లా సైబాల్‌ సమీపంలోని లీతూ గ్రామంలో రెండు తెగలకు చెందిన జనం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు కర్రలు,…

శాంతి ఒప్పందంపై యుఎన్‌ఎల్‌ఎఫ్‌ సంతకం

Nov 30,2023 | 08:49

న్యూఢిల్లీ: సుమారు ఆరు నెలల నుంచి హింసాకాండ కొనసాగుతున్న మణిపుర్‌లో శాంతి పునరుద్ధరణలో కీలక పరిణామం చోటుచేసుకుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బుధవారం తెలిపారు.…

ఆచారాల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేయండి

Nov 29,2023 | 11:40

  రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ :   మణిపూర్‌ హింసాకాండలో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలకు త్వరగా అంత్యక్రియలను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.…

మణిపూర్‌లో మళ్లీ హింస

Nov 27,2023 | 11:19

కాల్పుల్లో కుకీ-జో గిరిజనుడు మృతి గౌహతి: మణిపూర్‌లో హింసాత్మక అల్లర్లు తగ్గుముఖం పట్టటం లేదు. అక్కడ మళ్లీ హింస చెలరేగింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో…

మిజోరం అభ్యర్థనకు కేంద్రం ‘నో’

Nov 22,2023 | 11:34

న్యూఢిల్లీ : మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో అక్కడి నుండి వచ్చి తమ రాష్ట్రంలో ఆశ్రయం పొందుతున్న శరణార్థులకు నగదు రూపంలో కానీ, ఇతరత్రా కానీ సాయం…

నష్టపరిహారం కోసం రూ. 5 కోట్ల జమ చేశాం : సుప్రీంకోర్టుకు తెలిపిన మణిపూర్‌ ప్రభుత్వం

Nov 21,2023 | 14:51

ఇంఫాల్‌ :   మే 3 నుండి లైంగిక వేధింపులు, ఇతర నేరాలకు గురైన బాధిత మహిళలకు పరిహారం కోసం బ్యాంకు ఖాతాలో రూ. ఐదు కోట్లు జమ చేసినట్లు…

ఐటిఎల్‌ఎఫ్‌ అల్టిమేటంపై చర్యలకు దిగిన మణిపూర్‌ ప్రభుత్వం

Nov 18,2023 | 12:36

  ఇంఫాల్‌ :    ఇండెగ్నియస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరమ్‌ (ఐటిఎల్‌ఎఫ్‌) ‘స్వీయ -పాలన’ హెచ్చరికపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు మణిపూర్‌ ప్రభుత్వం తెలిపింది. ఐటిఎల్‌ఎఫ్‌ అల్టిమేటంను ఖండిస్తూ…