movie

  • Home
  • ‘మిరాయ్’గా తేజ సజ్జా

movie

‘మిరాయ్’గా తేజ సజ్జా

Apr 18,2024 | 20:40

తేజ సజ్జా హీరోగా మరో ఫాంటసీ చిత్రం రాబోతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై కార్తీక్‌ ఘట్టంనేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా ఇటీవలె మేకర్స్‌ ప్రకటించారు.…

శిల్పాశెట్టి ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ

Apr 18,2024 | 13:16

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. పీఎంఎల్‌ఏ చట్టం 2002 కింద రూ.97.79 కోట్ల విలువైన స్థిర,…

జాన్వీ కొత్త సినిమా ‘ఉలజ్‌’

Apr 17,2024 | 19:10

బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ ‘దేవర’ సినిమాలో ఎన్‌టిఆర్‌తో కలిసి నటిస్తున్నారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో తెరెకక్కుతున్న తాజా చిత్రం ‘ఉలజ్‌’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌…

సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్‌ చేయడం కష్టం : హీరో విశాల్‌

Apr 17,2024 | 12:30

హైదరాబాద్‌ :ప్రముఖ నటుడు విశాల్‌ ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పాడు.…

కన్నడ నిర్మాత ద్వారకీష్‌ మృతి

Apr 16,2024 | 19:03

కన్నడ చిత్రసీమకు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత ద్వారకీష్‌ (81) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. 1963లో నటుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టిన ఆయన 150కి పైగా…

ఆంధ్రాలో తెలుగు సినీ పరిశ్రమ నెలకొనేదెప్పుడు?

Apr 14,2024 | 19:32

తెలుగు సినీరంగ పరిశ్రమ దశలవారీగా ఎదుగుతూ వస్తోంది. మొదట్లో మద్రాసు కేంద్రంగా మొదలై, తరువాత హైదరాబాదుకు తరలివచ్చింది. అనేక విభాగాల్లో, అనేక రూపాల్లో విస్తరించి, ఇప్పుడు పాన్‌…

ఆద్యంతం వినోదభరితం

Apr 14,2024 | 17:46

ఆద్యంతం వినోదభరితం గురు చరణ్‌, కృష్ణ మంజూష ప్రధాన పాత్రల్లో అభిమాన థియేటర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ నిర్మాణంలో అవినాష్‌ కుమార్‌ తీసిన చిత్రం ‘కొంచెం హట్కే’. ఈ…

డాక్టరేట్‌ను అందుకున్న రామ్‌చరణ్‌

Apr 14,2024 | 10:36

తెలుగు నటుడు రామ్‌ చరణ్‌తేజ్‌ డాక్టరేట్‌ను అందుకున్నారు. చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ ఇటీవల డాక్టరేట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమతోపాటుగా సమాజానికి ఆయన చేసిన విశిష్ట…

చరణ్‌, జాన్వీ ఆ సీక్వెల్‌ చేయాలి- చిరంజీవి

Apr 13,2024 | 19:35

‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ రెండోభాగంలో రామ్‌చరణ్‌తేజ్‌, జాన్వీ కపూర్‌ నటిస్తే చూడాలనేది తన కల అని, దాని కోసం ఎదురుచూస్తున్నానని టాలీవుడ్‌ హీరో చిరంజీవి వ్యాఖ్యానించారు.…