అమరావతి : ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశిస్తాయని, రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది.…
IMD : తెలుగు రాష్ట్రాలో రానున్న 4 రోజులపాటు మోస్తరు వానలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. మంగళవారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గడంతో ప్రజలు…